Friday 1 July 2016

" బాహుబలి " క్రీస్తు పూర్వం 540. మయస్మతి సామ్రాజ్యాన్ని ఒక రాజు పాలించే వాడు. అతనికి ఇద్దరు కుమారుల బల్లదేవ, అమరేన్ద్ర బహుబలి,ఒక కుమార్తీ శివగమి (రమ్యక్రిష్ణ). ముగ్గురు యుద్దవిద్యలో కత్తినమైన శిక్షణ తీసుకున్న వారు. తెలివైన వారు , ఎవరికి వారే సాటి.వారిద్దరూ యుక్త వయసుకు వచేయ సరికి తండ్రి చనిపోతూ రాజ్యాధికారాన్ని బహుబలి కి అప్పగించి చనిపోయాడు . బాహుబలి తన నేర్పు తో రాజ్యాన్ని పరిపాలించాడు . శత్రు ధుర్బేధ్యము గా పాలించాడు . అనవసరమైన సిస్తు లను తీసి వేసాడు.బాహుబలి కి అపారమైన కీర్తి వచింది . దీనిని చూసి బల్లదేవ ఓర్వలేక పోయాడు . సరైన అవకాసము కోసం ఎదురు చూసాడు . చివరికి అవకాశం రానే వఛి ధీ . బాహుబలి దేవసేన(అనుష్క ) ను ప్రేమిస్తాడు. బల్లదేవ దీనిని అంగీకరించలేదు. మరలా పట్టాబిషేకం జరగాలి అంటాడు . మన ఇద్దరిలో ఒకరే మిగలాలి , వారే రాజ్యనికి రాజు అంటాడు .తన సోదరుడి రక్తం చూడడం బాహుబలికి ఇష్టం లేదు .తన రాజ్యం ని వదిలి వెళ్లి దేవసేన కైలాసానికి తీసుకుపోతాడు. అక్కడే శివుడిని పూజిస్తూ వుంటాడు. మయస్మతి రాజ్యంలో బిజజల దేవ (నాసర్) బాహుబలి ఎప్పటికీ రాకుండా వుంటే మంచిదని బాహుబలిని చంపమని కొంత మందిని పంపిస్తాడు. ఈ విషయం బల్ల దేవకి తెలియదు. చివరికి బహుబలి వున్న చోటికి చేరుకున్న సేనలు అతనిని చంపే ప్రయత్నం చేసారు. బాహుబలిని తీవ్రంగా గాయపరచి చనిపోయాడు అని అనుకుని వెళ్లిపోతారు.. దేవసేనను కూడా చంపే ప్రయత్వం చేస్తారు. అప్పటికే గరబవతి అయిన తను గంగానదిలో దాగి ఒక మగ బిడ్డకు జన్మనిస్తుంది. అలా గంగా నదిలో పుట్టిన బిడ్డని, ఒక గూడెం వాళ్లు రక్షిస్తారు.గంగా నదిలో పుట్టిన బిడ్డకు శివుడు అని నామకరనం చేసారు. కాని దేవసేన ని సేనలు కనిపెట్టి రాజ్యనికి తీసుకొని పోయి బందీని చేస్తారు. కొంత కాలానికి శివుడు పెరిగి పెద్దవాడు అయ్యడు. ఒక రోజు శివంగమి కూతురు అయిన అవంతిక (తమ్మన్న) ఆట విడుపుకోసం అక్కడికి వస్తుంది. శివుడు తనతో ప్రేమలో పడతాడు. తన కోసం మయస్మతి సామ్రాజ్యనికి వెళ్లాడు. అక్కడి ప్రజలు ఎంతో కష్టాలను అనుభవిస్తూ ఉన్నరు.శివుడిని చూడగానే తమ ఆరాధ్య దైవం బాహుబలి ని చూసినంత తన్మయత్నం పొందుతారు . నన్ను ఎప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుడు లా ఆరాదిస్తున్నాయి నేనెవరిని తన గురించి, తన తండ్రి గురించి తెలుసు కుంటాడు.శివుడు అత్యంత బలవంతు డైన బల్లదేవ ను ఎలా ఎదురు కున్నడు అనేది first half. ॥ Bigining ॥ బాహుబలి ఏమైయ్యడో 2nd half ॥బాహుబల

" బాహుబలి "
క్రీస్తు పూర్వం 540. మయస్మతి సామ్రాజ్యాన్ని ఒక
రాజు పాలించే వాడు. అతనికి ఇద్దరు కుమారుల
బల్లదేవ, అమరేన్ద్ర బహుబలి,ఒక కుమార్తీ శివగమి
(రమ్యక్రిష్ణ). ముగ్గురు యుద్దవిద్యలో
కత్తినమైన శిక్షణ తీసుకున్న వారు. తెలివైన వారు ,
ఎవరికి వారే సాటి.వారిద్దరూ యుక్త వయసుకు వచేయ
సరికి తండ్రి చనిపోతూ రాజ్యాధికారాన్ని బహుబలి కి
అప్పగించి చనిపోయాడు .
బాహుబలి తన నేర్పు తో రాజ్యాన్ని పరిపాలించాడు .
శత్రు ధుర్బేధ్యము గా పాలించాడు . అనవసరమైన
సిస్తు లను తీసి వేసాడు.బాహుబలి కి అపారమైన కీర్తి
వచింది . దీనిని చూసి బల్లదేవ ఓర్వలేక పోయాడు . సరైన
అవకాసము కోసం ఎదురు చూసాడు .
చివరికి అవకాశం రానే వఛి ధీ . బాహుబలి దేవసేన(అనుష్క )
ను ప్రేమిస్తాడు. బల్లదేవ దీనిని అంగీకరించలేదు.
మరలా పట్టాబిషేకం జరగాలి అంటాడు . మన ఇద్దరిలో ఒకరే
మిగలాలి , వారే రాజ్యనికి రాజు అంటాడు .తన సోదరుడి
రక్తం చూడడం బాహుబలికి ఇష్టం లేదు .తన
రాజ్యం ని వదిలి వెళ్లి దేవసేన కైలాసానికి తీసుకుపోతాడు.
అక్కడే శివుడిని పూజిస్తూ వుంటాడు.
మయస్మతి రాజ్యంలో బిజజల దేవ (నాసర్) బాహుబలి ఎప్పటికీ
రాకుండా వుంటే మంచిదని బాహుబలిని చంపమని
కొంత మందిని పంపిస్తాడు. ఈ విషయం బల్ల దేవకి
తెలియదు. చివరికి బహుబలి వున్న చోటికి చేరుకున్న
సేనలు అతనిని చంపే ప్రయత్నం చేసారు. బాహుబలిని
తీవ్రంగా గాయపరచి చనిపోయాడు అని అనుకుని
వెళ్లిపోతారు.. దేవసేనను కూడా చంపే ప్రయత్వం
చేస్తారు. అప్పటికే గరబవతి అయిన తను గంగానదిలో దాగి ఒక
మగ బిడ్డకు జన్మనిస్తుంది.
అలా గంగా నదిలో పుట్టిన బిడ్డని, ఒక గూడెం వాళ్లు
రక్షిస్తారు.గంగా నదిలో పుట్టిన బిడ్డకు శివుడు
అని నామకరనం చేసారు. కాని దేవసేన ని సేనలు కనిపెట్టి
రాజ్యనికి తీసుకొని పోయి బందీని చేస్తారు.
కొంత కాలానికి శివుడు పెరిగి పెద్దవాడు అయ్యడు. ఒక
రోజు శివంగమి కూతురు అయిన అవంతిక
(తమ్మన్న) ఆట విడుపుకోసం అక్కడికి వస్తుంది.
శివుడు తనతో ప్రేమలో పడతాడు. తన కోసం మయస్మతి
సామ్రాజ్యనికి వెళ్లాడు.
అక్కడి ప్రజలు ఎంతో కష్టాలను అనుభవిస్తూ
ఉన్నరు.శివుడిని చూడగానే తమ ఆరాధ్య దైవం
బాహుబలి ని చూసినంత తన్మయత్నం పొందుతారు
. నన్ను ఎప్పుడూ చూడని కళ్ళు నన్ను
దేవుడు లా ఆరాదిస్తున్నాయి నేనెవరిని తన గురించి, తన
తండ్రి గురించి తెలుసు కుంటాడు.శివుడు
అత్యంత బలవంతు డైన బల్లదేవ ను ఎలా ఎదురు
కున్నడు అనేది first half. ॥ Bigining ॥
బాహుబలి ఏమైయ్యడో 2nd half ॥బాహుబల

No comments :

Post a Comment